Home » corona deaths in india
కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు భారత్ లోనే సంభవించాయని..కరోనా మరణాలపై భారత ప్రభుత్వం చూపించిన లెక్కలకు..వస్తావ పరిస్థితులకు పొంతన లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది.
కరోనా సమయంలో దేశ వ్యాప్తంగా 40 లక్షల మంది మృతి చెందారని ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం అసత్య నివేదికలు ప్రకటిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు
రోనా మహమ్మారి వీర విజృంభణ కొనసాగిస్తుంది. గత ఏడాదికి మించి సెకండ్ వేవ్ మరింత హడలెత్తిస్తోంది. పాత రికార్డులు చెరిపేసేలా దేశంలో రోజు వారీ కరోనా లెక్కలు ప్రజలను వణికిస్తున్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతుంటే ఆక్సిజన్ సరిపోక యు�