Home » Corona in AP
మూతపడిన స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2021, ఆగస్టు 16వ తేదీ సోమవారం నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతుంది. దేశంలో పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో సైతం మృత్యుఘంటికలు మ్రోగుతున్నాయి. బంధువులు, స్నేహితులు ఎప్పుడు ఎవరి నుండి ఏ వార్త వినాల్సివస్తుందోనని భయాందోళలను వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ఏపీలో రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ హడలెత్తించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో కొత్త కేసులు ప్రజలను వణికించాయి. అయితే.. కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తరాంధ్రలో ఇది కాస్త తక్కువ�
కరోనా విజృంభణ రెండో దశలో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. మొదటిదశ కంటే వైరస్ మరింత డేంజర్ గా మారిందనే ప్రచారం.. వైరస్ సోకిన వారిలో ఎక్కువ మంది ఆసుపత్రుల పాలవుతుండడం కలిసి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కరోనాకు ఉపశమనంగా అందుబాటులో�
Corona Cases in AP : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�