Home » corona in india
కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం తెలిపిన వివరాలు మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 3551 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 40 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు.
ఐఐటీ మద్రాసు క్యాంపస్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. క్యాంపస్ పరిధిలోని హాస్టల్స్ లో గత వారం 32 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా..ఈవారం ఆ సంఖ్య 111కి చేరింది.
గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో అయితే కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుంటే ఉన్నాయి. యక్టీవ్ కేసుల సంఖ్య 1729కి చేరింది
వివిధ దేశాల నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ విమానాలలో Covid-19 ఆంక్షలను తొలగిస్తున్నట్లు భారత పౌరవిమానయానశాఖ తెలిపింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 2,51,209 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా..
రోజువారీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది. డిసెంబర్ చివరి వారం వరకు సరాసరి రోజువారీ కేసుల సంఖ్య 10,000 మార్క్ వద్ద ఉండగా.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరింది
దేశంలో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని అఖిల భారత బార్ అసోసియేషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది