Home » Corona lockdown
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు
చైనా మాత్రం మరోసారి పకడ్బందీగా లాక్ డౌన్ విధించడం చర్చనీయాంశంగా మారింది. కోటి డెబ్భై లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో గత శుక్రవారం నుంచి పకడ్బందీ లాక్ డౌన్ విధించారు
ఇంటి నుంచి పనిచేసేందుకు ఆఫీస్ కుర్చీని ఇంటికి తీసుకెళ్తే.. దాన్ని తప్పుగా బావించలేమని, ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించేంత అతి తీవ్ర నేరంగా పరిగణించలేమన్న జర్మన్ లేబర్ కోర్ట్.
కరోనా కొత్త వేరియంట్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే.. చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పడుతుంది.
కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన కాల్ సెంటర్ ఉద్యోగినులే వారి టార్గెట్. వారికి గాలం వేస్తారు. మాయ మాటలు చెబుతారు. వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా మలుచుకుంటారు. ఉపాధి కల్పిస్తామని ఆశ పెడతారు. వారి మాటలు నిజమని నమ్మారో ఇక అంత�
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండం చేస్తోంది. క్రమంగా కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా నిత్యం వెయ్యికి చేరువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది. దీంతో మళ్లీ లాక్ డౌన్ విధించారు.
tirumala hundi income increases: తిరుమల శ్రీవారి హుండీకి పూర్వ వైభవం వచ్చింది.. కరోనా లాక్డౌన్ టైమ్లో వెల వెల బోయిన హుండీలో ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరగడంతో టీటీడీకి ఆదాయం రెట్టింపవుతోంది. లాక్డౌన్లో భక్తుల్లేక ఆదాయా
cinema theatres reopen: కరోనాతో ఎనిమిది నెలలుగా మూతపడిన సినిమా థియేటర్ల పునఃప్రారంభంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రభుత్వం అనుమతిస్తే దశలవారీగా ఓపెన్ చేయాలన్న నిర్ణయానికి ఎగ్జిబిటర్లు వచ్చారు. వినోదానికి దూరమైన ప్రజలు కూడా థియేటర్లు తెరిస్తేనే మంచ
kcr review on state economic situation: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం కేసీఆర్ నేడు(నవంబర్ 7,2020) మధ్యంతర సమీక్ష నిర్వహించనున్నారు. బడ్జెట్ కేటాయింపులు, ఆ తర్వాతి పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయకుండా.. ఆర్ధిక పరి�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద�