Home » corona lockdown effect
కరోనా కష్టకాలంలో కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గలేదు. వరుసగా ఎనిమిదవ నెలలోను జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.