ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 26 మంది మరణించారు.
తెలంగాణలో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం కొత్తగా 459 కోవిడ్ పాజిటివ్ కేసు
గత 24 గంటల్లో 149 మంది వైరస్ బారిన పడి చనిపోయారని, బుధవారం ఈ సంఖ్య 60గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 4.30 కోట్ల మందికి వైరస్ సోకగా... 5.06 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది
దేశంలో కరోనా కంట్రోల్ తప్పింది. గడచిన 24గంటల్లో 53 వేల 480 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది.
corona new cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 వేల 738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 138 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు కేసులు రికార్డవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 16 వేలు దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ద
ప్రపంచంలో కరోనా వైరస్ కారణంగా ప్రభావితం అయిన దేశాల్లో మూడవ స్థానంలో నిలిచింది భారత్. అమెరికా మరియు బ్రెజిల్ తరువాత, గరిష్ట కరోనా కేసులు ఇప్పుడు భారతదేశంలోనే ఉన్నాయి. కరోనా కేసుల విషయంలో రష్యాను భారత్ అదిగమించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్�