Home » corona patients
ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సోమవారం కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మొదటి సారి.. సోమవారం నమోదైన కేస�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజ�
కరోనా రోగులకు చికిత్స అందించే ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి సేవ చేస్తుంటారు.
కరోనా ఐసోలేషన్ సెంటర్ లో పేషంట్లు ఉపయోగించిన మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. ఈ సంఘటన గత నెలలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్�
కరోనా మహమ్మారికి వైద్యంలో రెమిడీసివిర్ ఓ సంజీవనిగా భావించడంతో దాని చుట్టూ జరిగిన రచ్చ అంత ఇంతా కాదు. నిన్న మొన్నటి వరకు కరోనా సోకిన వారి బంధువులు ఈ ఇంజక్షన్ కోసం నానాతిప్పలు పడినా దొరకని పరిస్థితి.
దేశంలో కొవిడ్ టీకాల కొరత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తగ్గిన సమయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. రెండు టీకాలను కలిపిగా పరీక్షించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఒకే మోతాదు ప్రభావాన్ని పరీక్షించేందుకు కూడా కేంద్రం సిద్ధమవ
కరోనా కష్టకాలంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ ఆపద్బాదంధవుడిగా అవతరించిన నటుడు సోనూసూద్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
డాక్టర్లు ఉన్న చోటికి రోగులు రావటం కాదు రోగులు ఉన్నచోటికే డాక్టర్లు వెళ్లాలని వైద్య నిపుణులు చెప్పే మాట. ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపించారు కేరళలోని డాక్టర్ల బృందం. ఎక్కడో మారుమూల అడవుల్లో ఉన్న గిరిజనుల కోసం అడవిలో కాలి నడకను కిలోమీటర్ల క
అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి ఒడిశాకు చెందిన నర్సు తన ఉద్యోగాన్ని మానేశారు. భర్తతో కలిసి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.