corona positive

    టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు కరోనా పాజిటివ్

    August 28, 2020 / 10:18 AM IST

    తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, 14 రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉండమని డాక్టర్ సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉం

    వారియర్స్‌పై కరోనా పంజా, 2వేల 500మంది వైద్య సిబ్బందికి కొవిడ్, రాష్ట్రమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్

    August 27, 2020 / 08:49 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�

    త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్.. స్టాఫ్‌కి నెగెటివ్..

    August 26, 2020 / 04:37 PM IST

    Tamannaah Parents tested covid positive: స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా పాజిటివ్ అని వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింది. త‌ల్లిదండ్రుల‌కు స్వ‌ల్పంగా క‌రోనా ల‌క్ష‌ణాలున్న‌ట్లు అనిపించ‌డంతో త‌మ‌న్నా కుటుంబం, స్టాఫ్‌తో స‌హా క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల‌ు చేయ

    ఎస్పీ బాలు వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుంది

    August 23, 2020 / 08:30 AM IST

    కరోనా వైరస్ సోకి గత 10 రోజులుగా చెన్నైలోని ఎమ్జీఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నేపధ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు అయ్యే వైద్య ఖర్చులను తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ ప్రకటించా�

    కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా…జగన్,కేసీఆర్ భేటీపై అనుమానాలు

    August 20, 2020 / 09:06 PM IST

    సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ

    తెలంగాణలో 90 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు

    August 15, 2020 / 10:52 PM IST

    తెలంగాణలో కొత్తగా 1863 క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్క‌రోజే 21, 239 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అందులో 1863 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు క‌రోనా కేసుల సంఖ్య 90,259కి చేరుకుంది. శు�

    చైనాలో కరోనా కలకలం, సీఫుడ్‌ ప్యాకింగ్ పై మళ్లీ వైరస్ జాడలు

    August 12, 2020 / 11:21 AM IST

    చైనాలో కరోనావైరస్ కలకలం రేపుతోంది. సీ ఫుడ్ (సముద్ర ఆహారం) ప్యాకింగ్ పై మళ్లీ మళ్లీ వైరస్ జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా దిగుమతి చేసుకున్న ప్రోజన్ సీఫుడ్ ప్యాకింగ్ పై రెండోసారి కరోనా వైరస్ జాడలను గుర్తించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ స

    పాప్ సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

    August 5, 2020 / 08:20 AM IST

    పాప్ సింగర్ స్మిత కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలిందన్నారు. “నిన్న నిజంగా దుర్దినం.. ఒళ్లు నొప్పులుగా ఉండటంతో , బహుశా ఎక్కువ�

    ఏపీలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు…తూ.గో జిల్లాలో తగ్గాయి….కర్నూల్ లో పెరిగాయి

    August 1, 2020 / 07:50 PM IST

    ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు తూ.గో జిల్లాలో తగ్గాయి.. కర్నూల్ లో పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,276 కరోనా కేసులు నమోదవ్వగా 58 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా నుంచి కోలుకుని మరో 12,750 మంది డిశ్చా

    హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో 15 మంది వైద్య సిబ్బందికి కరోనా

    July 31, 2020 / 09:49 PM IST

    హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్న 15 మందికి కరోనా సోకింది. దీంతో చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది జంకుతున్నారు. ఓపీ కేసుల ద్వారా కరోనా వ్యాపిస్తోందని అనుమానం చేస్తున్నారు. ఓపీ సేవలు అం

10TV Telugu News