Home » corona positive
కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణిస్తే అతను కరోనాతో మరణించాడన�
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఏపీలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో 7,998 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 61 మంది మృతి చెందారు. 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు నిర్�
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియజేశారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారిన..ఎవరు కూడా తనకు ఫోన్ చేయొద్దని కోరారు. ఐసోలేషన్ లో ఉన్నానని, ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ధైర్య�
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తొర్రూరు మండలం మడిపల్లిలో ఈ ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ అని తెలియడంతో అధికారులు ఆ వ్యక్తిని హోం క్వారంటైన్ లో ఉండమన్నారు. దీంతో మనస్తాప�
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదు
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా కలవర పెడుతోంది. రాజకీయ నాయకులతో పాటు సినీ రంగంలోని వారికి కరోనా సోకి భయ పెడుతోంది. తాజాగా యాక్షన్ హీరో సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె హీరోయిన్ ఐశ్వర్య కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ఇన్ స్టా గ్రా�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందుతోంది. సామాన్య ప్రజలతో పాటు అధికార పార్టీ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు తాకిన సెగ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ�
కరోనా మహమ్మారి టీటీడీని పట్టి పీడిస్తోంది. శ్రీవారి ఆలయంలో స్వామికి సేవ చేసే అర్చకుల్లో 18 మందికి కరోనా పాజిటివ్ రాగా రెండురోజుల క్రితం పెద్ద జీయర్ స్వామికి కరోనా పాజిటివ్ రాగా మెరుగైన వైద్యం కోసం ఆయన్ను చెన్నై అపోలోకు తరలించినట్లు సమాచారం.
తిరుమల శ్రీవారి ఆలయంలో కరోనా కలకలం రేగింది. స్వామివారికి కైంకర్యాలు నిర్వహించే అర్చకులకు కరోనా సోకింది. ఆలయంలో పని చేసే మొత్తం 18 మంది అర్చకులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఒక సీనియర్ అర్చకునికి మెరుగైన చికిత్స అందివ్వడానికి చెన్నైలోని ఓ ప్ర�
కరోనా ఏ రూపంలో మనిషిని కబళిస్తుందో అర్ధం కాని పరిస్దితి ఏర్పడింది. ఏ లక్షణాలు లేని మనుషులకేమో పాజిటివ్ వస్తోంది. కరోనా లక్షణాలతో ఇబ్బంది పడేవారకేమో నెగెటివ్ వస్తోంది. దీంతో ప్రజలు భయ బ్రాంతులకు లోనవుతున్నారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చే సరి�