Home » corona positive
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. మరో 14మంది చనిపోయారు. 20,256 శాంపిల్స్ పరీక్షించగా 998 కేసులు నమోదయ్యాయి. వీటిలో 96
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో పాజిటివ్ రావటంతో బాధితులు ఆశ్చర్యానికి గురువుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు కుచెందిన వైసీపీ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు కరోనా పా�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సామాన్య ప్రజలకే కాదు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా కరోనా టెన్షన్ తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన�
ఏపీలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. పాజిటివ్ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు అధికం అవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలువురు చనిపోతున్నారు. అనంత, కర్నూలు జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయ�
తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 2 నెలల తర్వాత సినిమా,
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,
పెళ్లిలో వంట చేయటానికి వచ్చిన వంట మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలటంతో ఆపెళ్లికి వచ్చినవారందరినీ అధికారులు క్వారంటైన్ కు తరలించారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి తాలూకాలోని హెరూరి లో కొద్దిరోజుల క్రితం వివాహం జరిగింది. అప్పటికే లాక్ డౌ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ రావటంతో జిల్లా ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు మంగళవారం మధ్యాహ్నానికే మహబ�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు పరీక్షలు ని�
భారతదేశం మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్. దేశంలోని జిల్లాలు 736. మొత్తం కరోనా కేసుల్లో 80శాతం కేసులు కేవలం 62 జిల్లాల కోటాయే. మిగిలిన జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప�