Home » corona positive
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ లకు కరోనా వైరస్ సోకలేదని వైద్యులు చెప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. వీరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. కరీంనగర్ లో బుధవారం(మార్చి 18,2020)
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) రాత్రి
హైదరాబాద్ లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోరనా పాజిటివ్ రావటంతో అతని బ్లడ్ శ్యాంపిల్స్ మరోసారి పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. స్క
బ్రెజిల్ ప్రెసిడెంట్ జెయిర్ బొల్సొనారోకు కరోనా పాజిటివ్ వచ్చింది. అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం అనంతరం బొల్సొనారో బ్రెజిల్కు తిరిగి రాగానే కమ్యూనికేషన్ సెక్రటరీ ఫాబియో వాజంగార్టెన్కు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయనకు క�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుం�
ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా.. భారత్లోనూ విస్తరిస్తోంది. పంజాబ్, కర్ణాటకలో కూడా కోవిడ్ విస్తరించడంతో భారత్లో బాధితుల సంఖ్య 47కు చేరింది.