Home » corona positive
ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇటీవల తనని కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తాను హోంఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపారు.
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. 32 మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్లో ఉన్నారు.
గాంధీ ఆస్పత్రిలో 120మంది వైద్యులకు కోవిడ్ నిర్ధారణ అయింది. ఉస్మానియా ఆస్పత్రిలో 159మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. కేసులు పెరుగుతుంటే ఆస్పత్రి వర్గాలు ఆందోళ చెందుతున్నాయి.
రిమ్స్ మెడికల్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు ముగిశాయి. మొత్తం 150 మందికి గానూ 70 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయింది.
తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.
సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.