corona result

    ఇకపై మొబైల్ ఫోన్‌కే కరోనా రిజల్ట్ .. ఏపీలో సరికొత్త విధానం

    May 3, 2020 / 05:25 AM IST

    రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై మొబైల్ ఫోన్ కే కరోనా ఫలితం వస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితాన్ని అధికారులు పంపుతారు. ప్రజల్లో కరోనాపై నెలకొన్న అభద్రతాభావం పొగొ

10TV Telugu News