Home » Corona Thirdwave
గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో 38వేల 580 కరోనా పరీక్షలు చేయగా, 348 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
దేశంలో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 4,89,409 మంది మరణించారు.