Home » Corona Treatment
Ayushman Bharat Card : దేశంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరితే వైద్యపరంగా ఖర్చులను భరించాల్సి వస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలు పెద్ద మొత్తంలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి. Read Also : Covid-19 Cases : భారత్లో కరోనా కల్లోలం.. 2,710కి పె�
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కరోనా బాధితుల తాకిడి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు
COVID 19 In Telangana : తెలంగాణలో ఇంకా కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1771 కేసులు నమోదయ్యాయని, 13 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 22 వేల 133 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 469 మంది చ
ఏపీలోని కాకినాడలో కరోనా చికిత్సకు అధిక ఫీజలు వసూలు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిపై అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అటు హైకోర్టు ఆదేశాలను..ఇటు ప్రభుత్వం నిబంధనలకు పట్టించుకోకుండా కరోనా చికిత్సలకు అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రుల�
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం
ఆడబిడ్డలను కరోనా అనాథలను చేసింది
కరోనా రోగి డాక్టర్.. ఆమె భర్త కూడా డాక్టరే. కరోనా సోకడంతో ఓ ఆసుపత్రిలో చేరగా కోవిడ్ నుండి కోరుకున్నా.. తర్వాత తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యల వైద్యం కోసం ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే రూ.52 లక్షల బిల్లేశారు.
కరోనా భారిన పడ్డ మావోయిస్టులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తుండగా పోలీసులకు చిక్కారు. మంగళవారం వరంగల్ జిల్లా మట్వాడా పోలీసులు ములుగు క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.