Home » corona vaccine
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 1,249 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1,05,316 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1,249 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి.
కొవిడ్-19 టీకా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్-19 వ్యాక్సినేషన్ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ �
రోనా వ్యాక్సిన్ ఫైజర్తో పోల్చితే ఆస్ట్రాజెనెకా (భారత్లో కొవిషీల్డ్) వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన బ్లడ్ కాటింగ్ (రక్తం గడ్డకట్టడం) సమస్యలు తలెత్తే ముప్పు 30 శాతం అధికంగా ఉన్నట్లు అంతర్జాతీయ పరిశోధనలో తేలింది. అడెనోవైరస్ వెక్టర్, జన్యుమార్ప
ఆరు నెలల నుంచి ఐదేళ్ల పిల్లలకు రెండు డోసులు వేయడానికి మోడెర్నాకు, ఆరు నెలల నుంచి నాలుగేళ్ల పిల్లలకు మూడు డోసులు వేసేలా ఫైజర్కు అత్యవసర అనుమతులకు ఆమోదం లభించింది.
కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నప్పటికీ..వైరస్ తీవ్రత తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు వేలకు వేలు వెచ్చించి టీకా వేయించుకుంటే..ఇప్పుడు ఉచితంగా అందిస్తామన్నా ఎవరూ ముం�
భారీగా పేరుకుపోతున్న కరోనా టీకా నిల్వలు