Home » Corona Virus Alert
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,815 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన COVID-19 కేసుల సంఖ్య 4,34,18,839కి చేరుకుంది. కొవిడ్ తో చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 27 మంది మరణించారు.
ఇండియాలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కొవిడ్ ముప్పు మరోసారి ఉప్పెనలా ముంచుకొస్తుందన్నభయాందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. రోజురోజుకు కొత్తగా నమోదవుతున్నపాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయ�
దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుందా.. కొవిడ్ విజృణ మరోసారి ఖాయమా అన్న భయాందోళనలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తుంది.
కరోనా విజృంభిస్తున్న సమయంలో... శాస్త్రవేత్తలు ఓ తీపికబురు చెప్పారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సంక్రమించే తీరును వివరించే ఆర్వ్యాల్యూ తగ్గుముఖం పట్టినట్టు... ఐఐటీ పరిశోధకులు...