Home » Corona virus Cases
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
IIT-Madras Covid-19 : ఐఐటీ మద్రాసు క్యాంపస్లో కరోనా కలకలం రేపుతోంది. తమిళనాడులోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.
దేశంలో మూడో వేవ్ కరోనా కేసులు సాగుతోండగా.. కొత్త కేసుల సంఖ్య మాత్రం తగ్గుదల కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
andhrapradesh : ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 368 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 263 మంది కోలుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు కొవిడ్ పాజిటివ్ కేసు సంఖ్య 8,93,734కి చేరాయి. 8,84,357 మంది చికిత�
corona virus cases and deaths : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గింది. భారత్ లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం(ఫిబ్రవరి 8,2021) ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 11వేల
AP Covid-19 Positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంత
ICMR Anti Bodies Test Results : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో దశ చేసిన పరీక్షల్లో ప్రజల్లో యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 0.5 శాతం �
తెలంగాణలో కరోనా వైరస్ రెండోసారి కూడా దాడి చేస్తోంది. ఇప్పటికే కొంతమంది వైద్యులకు కరోనా రెండోసారి దాడి చేసినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. అయితే రెండోసారి ఎటాక్ అయిన వారిలో చాలా మైల్డ్ సిమిటమ్స్ ఉండడంతో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యాధి�
కరోనా రోగుల పాలిట సంజీవనిగా మారి వారికి స్వస్థత చేకూరుస్తున్న స్టెరాయిడ్ “డెక్సామిథాసోన్” ఉత్పత్తిని పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (WHO) ఔషధ తయారీ సంస్ధలకు పిలుపునిచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న కరోనా రోగులు డెక్సా మెథాసోన్ వాడట�