-
Home » Corona Virus India Latest News
Corona Virus India Latest News
Andhrapradesh : 24 గంటల్లో 3,841 కరోనా కేసులు, 38మంది మృతి
July 1, 2021 / 05:51 PM IST
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 3 వేల 841మందికి కరోనా సోకింది. 38 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 3 వేల 963 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని, నేట