ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 26 మంది మరణించారు.
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,793 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన COVID-19 కేసుల సంఖ్య 4,34,18,839కి చేరుకుంది. కొవిడ్ తో చికిత్స పొందుతూ సోమవారం ఒక్కరోజే 27 మంది మరణించారు.
కరోనా పరీక్షల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ముంబైలో పాజిటివిటీ రేటు 6 శాతానికి చేరిందని బృహాన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం తెలిపింది.
ప్రపంచ దేశాలను రెండేళ్లు వణికించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. ఉత్తర కొరియా, చైనా మినహా మిగిలిన దేశాల్లో వైరస్ వ్యాప్తి తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారత్లో కొవిడ్ అదుపులోనే...
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..
ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం. తర్వాత ఏం జరుగుతుందో తెలియదంటూ కరోనా వేరియంట్ ఓమిక్రాన్ లో చోటు చేసుకుంటున్న ఉత్పరివర్తనాలపై..
తెలంగాణ రాష్ట్రంలో జూన్ నెలలో కొవిడ్ కేసుల తీవ్రత గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. జనాభాలో 10శాతం మంది కొవిడ్ భారినపడే అవకాశముందట. ఏప్రిల్ మొదటి వారంలో...
దేశంలో ఫోర్త్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో మంగళవారం 1,247 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. సోమవారంతో పోల్చితే 43శాతం....
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ వేళలను సవరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి గం.10 లనుంచి ఉదయం గం.6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.