Home » coronavirus cases
భారత్పై కరోనా మృత్యు పంజా విసిరుతోంది. కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నప్పటికి మరణాల సంఖ్య మాత్రం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 24గంటల్లో మరణాల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
ప్రపంచంలో కంటే అత్యంత వేగంగా కరోనావైరస్ భారతదేశంలో వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. కరోనా తీవ్రత కారణంగా భారత్ ఆర్థికపరంగా, ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన అందరికి వ్యాక్సిన్ వేయనున్నారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా మహమ్మారి ఏపీని వణికిస్తోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కొత్త కేసుల సంఖ్య 4వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 582 పరీక్షలు నిర్వహించగా.. 4వేల 228 కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరోసారి 3వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 33వేల 755 శాంపుల్స్ పరీక్షించగా
ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,765 కరోనా కేసులు నమోదు కాగా.. 11 మంది కరోనాతో మృతిచెందారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ లాక్ డౌన్ తప్పదేమో? నైట్ కర్ఫ్యూ లాంటి ఆంక్షలు మళ్లీ విధిస్తారేమో? అనే ప్రశ్నలు ప్రజలను భయపడుతున్నాయి.
కరోనా కేసులు ఎక్కువవుతున్న క్రమంలో..తెరిచి ఉంచి ఉన్న టీ స్టాల్ ను బంద్ చేయాలని చెప్పిన పోలీసులపై మరుగుతున్న టీ పోశాడు. అంతేగాకుండా..అతని కుటుంబసభ్యులు దాడి చేశారు.
Coronavirus India Live Update: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 714 మంది ప్రాణాలను కరోనా బలితీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులుగా 400ల్లో ఉన్న మరణాల సం�
ఏపీలో విద్యాసంస్థల్లో కరోనా పరిస్థితులపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కరోనా కేసులు వచ్చిన విద్యాసంస్థలను...