Home » coronavirus cases
మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో మరోసారి థియేటర్లు మూసివేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా, దీనిపై ప్రభుత్వం స్పందించింది. సినిమా థియేట�
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 380 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం(మార్చి-17,2021) రాష్ట్రవ్యాప్తంగా 23,719కొత్త కరోనా కేసులు,84కోవిడ్ మరణాలు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మంగళవారం నమోదైన కేసుల కన్నా ఇది దాదాపు 30శాతం అధికమని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. పిల్లలు బడి బాట పట్టారు. బుద్ధిగా చదువుకుంటున్నారు. పిల్లలు మళ్లీ పుస్తకాలు పట్టుకోవడంతో తల్లిదండ్రులు కూడా కొంత హ్యాపీగా ఫీలయ్యారు. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింద�
తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,318కి చేరింది. ఒకరు కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 1,654కి చేరింది. నిన్న(మార్చి 14,2021) రాత్రి 8 గంటల వరకు 38వేల 517 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్�
india reports 26 thousand coronavirus new cases: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26వేల 291 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో(2021) నమోదైన అ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా రెండు వందలు దాటాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో 216 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం(మార్చి 13,2021) ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ని
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజు�