Home » coronavirus virus
కరోనా వైరస్ కట్టడికి నెల రోజుల్లో ఏన్నో చేయడం జరిగిందని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఏపీ సీఎం జగన్. నెల రోజుల్లో టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకొని దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలిచిందనే విషయాన్ని ఆయన గుర్తు చే
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా మందులు సరఫరాకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.