Home » coronavirus
: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 9216మందికి కరోనా సోకగా,మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. గత 24 గంటల్లో 391 కరోనా మరణాలు నమోదుకాగా,ఇప్పటివరకు
ఒమిక్రాన్పై అమెరికా కీలక నిర్ణయం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభించనుందనే భయాల నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి తెలంగాణలో స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..
70 వేల మంది సైనికులకు కరోనా
70 వేల మంది సైనికులకు కరోనా
నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది.
దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"తో వ్ర ముప్పు పొంచి ఉందని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరించింది. ఒమిక్రాన్లోని స్పైక్ ప్రొటీన్లో 26 నుంచి 32