Home » coronavirus
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావటం 184 రోజుల తరువాత ఇదే తొలిసారి.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. 6 నెలల తర్వాత కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనామ్, ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది. మస్క్ డబ్ల్యూహెచ్ఓను ఉద్దేశించి ట్వీట్ చేయగా.. అధనామ్ ట్విటర్ వేదికగా మస్క్ పేరు ప్రస్తావించకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కరోనాపై విజయం సాధించామని ధైర్యంగా అడుగులు వేస్తున్న సమయంలో ఫ్లూ రూపంలో కొత్త భయాలు వెంటాడుతున్నాయి. దేశంలోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇంతకీ ఏంటీ ఇన్ ఫ్లూయెంజా వైరస్? దానికి కరోనాకు సంబంధం ఉందా? మరో భారీ ప్రమాదం
ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ ఫైజర్. అన్ని దేశాల్లోనూ ఆ సంస్థ తయారు చేసిన మందులు అమ్ముడవుతూనే ఉంటాయి. క్వాలిటీకి ఆ కంపెనీ మారుపేరు అన్న ప్రచారమూ ఉంది. కానీ, ప్రాజెక్ట్ వెరిటాస్ అనే ఇన్వెస్టిగేషన్ మీడియా కంపెనీ బయటపెట్టిన ఓ వీడియో ఇప్పు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించనుంది. కోవిడ్ 19 ఆరోగ్య సౌకర్యాల సన్నద్ధత కోసం దేశవ్యాప్తంగా కోవిడ్ డ్రై రన్..
కరోనావైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని లోక్ సభలో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనని తేల్చి చెప్పారు. కొత్త వైరస్ బీఎఫ్.7 పై అప్రమత్తంగా ఉండాలని మాండవియా హెచ్చరించ�
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద
దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,175కి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,67,311కు చేరిందని త
దేశంలో కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వార�