Home » coronavirus
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.
దేశంలో ఘోరమైన కరోనావైరస్ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 6వేల 822 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.
చూయింగ్ గమ్ తో కరోనా వ్యాప్తికి చెక్ పెట్టొచ్చా? అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు. కరోనా సోకిన వ్యక్తుల లాలాజలంలో అధిక స్థాయిలో వైరస్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. రోజువారీ కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 18వేల 788 కరోనా పరీక్షలు నిర్వహించగా..
దేశంలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8వేల 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వణుకు పుట్టిస్తున్న వేళ హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో కరోనా కలకలం రేగింది. పీరంచెరువులోని ఓ అపార్ట్ మెంట్ లో ఏకంగా 10మందికి పాజిటివ్ గా..
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. యావత్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇది డెల్టా కన్నా డేంజర్ అని నిపుణులు చెప్పడం మరింత ఆందోళ
చిన్నారులకు వ్యాక్సిన్