Home » coronavirus
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్రాన్స్లో కరోనా కల్లోలం రేపుతోంది.
ప్రధాని మోదీ యూఏఈ, కువైట్ పర్యటన వాయిదా పడింది. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా మోదీ పర్యటన వాయిదా పడింది.
కోవిడ్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సిద్ధంగా..
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఒమిక్రాన్ సోకిన వారిలో దాదాపు 90శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అంతేకాదు వారికి చికిత్స కూడా అందించాల్సిన అవసరం లేదన్నారు.
అమెరికాలో 129 జింకలకు కోవిడ్ మహమ్మారి సోకింది. జంతువుల్లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోందని జింకల్లో మూడు రకాల వేరియంట్లు ఉన్నాయని గుర్తించారు.
రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పింది. ఇండోర్ లో జరిగే పెళ్లిళ్లకు 100, ఔట్ డోర్ లో జరిగే పెళ్లిళ్లకు 250 మంది కంటే..
కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ
ఓ వైపు కోవిడ్ కేసులు,మరోవైపు,కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు క్రమంగా దేశవ్యాప్తంగా పెరుగుతున్న వేళ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి
దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది.