Home » coronavirus
దేశంలో కోవిడ్ కేసులు కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఓ పక్క వైరస్ అడ్డుకట్టకు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,665 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదయ్యాయి. అయితే గత
దేశంలోని కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తేలికపాటి లక్షణాలతో హోం ఐసోలేషన్లో ఉండేవారికి కేంద్ర ఆరోగ్యశాఖ కొత్త గైడ్ లైన్స్
మంగళవారం(4 జనవరి 2021) ఢిల్లీలో సుమారు 5,500 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
ఈ వైరస్లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలి. ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలి.
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
దేశంలో ఎక్స్ పైరీ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అవన్నీ తప్పుడు, నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది.
ముంబైలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ముంబైలో 8వేల 86 కొత్త కోవిడ్ కేసులు,రెండు మరణాలు నమోదయ్యాయి.