Home » coronavirus
ఏపీలోనూ స్కూళ్లు, కాలేజీలకు సెలవులు పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో దీనిపై మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.
కోవిడ్ మహమ్మారి పార్లమెంటులో కలకలం రేపుతోంది. పార్లమెంటులో కరోనా బారిన పడుతున్న సిబ్బంది సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య..
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
సంక్రాంతి పండుగను కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించాలన్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోవడంతో పాటు.. తరచూ చేతులు...
టాలీవుడ్లో కరోనా కలకలం స్టార్ట్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు మరో కీలక నేతకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. పిలిభిత్ ఎంపీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే
ఢిల్లీలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ కేసుల్లో ముంబైతో పోటీ పడుతోంది ఢిల్లీ. ఢిల్లీలో ఇవాళ కొత్తగా 17,335 కోవిడ్ కేసులు,9 మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసుల భారీ పెరుగుదలకు కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కారణమని నిపుణులు అభిప్రాయపడున్నారు. ఒమిక్రాన్ టెన్షన్ నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత
కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్ కేసుల్లో విపరీతమైన పెరుగుదలకు ఒమిక్రానే కారణమని భావిస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చే