Home » coronavirus
త్వరలోనే 15ఏళ్లలోపు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ గురించి సైంటిఫిక్ డేటా రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
ఈ వైరస్లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఈ నెల 31వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తారు. కాగా, కర్ఫ్యూ నుంచి పలువురికి మినహాయింపు ఇచ్చారు.
కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్న వారు డాక్టర్ సలహాతో వాడాల్సిన మందుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
అసలే కరోనా మహమ్మారి టెన్షన్ పెడుతుంటే, ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మళ్లీ బ్లాక్ ఫంగస్.. కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా విద్యాసంస్థలు తెరవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లకు వెంటనే సెలవులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రికాషన్ డోసు వేసేందుకు నిర్దేశించిన వ్యవధిని తగ్గించాలంటూ కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాయనున్నారు. ప్రికాషన్ డోస్ వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు..
కరోనా వల్ల రెండేళ్లుగా ఆల్ పాస్ విధానం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. ఈ సారి పరీక్షలు నిర్వహించేలా బోధన జరుగుతోందన్నారు.