Home » coronavirus
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 67 వేల 84 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రతి చిన్న నొప్పికి, తలనొప్పికి, ఒంటి నొప్పులు, జ్వరానికి ప్యారాసెటమాల్ మాత్రలు వేసుకునే వారికి ఇది హెచ్చరికే. నిత్యం ప్యారాసెటమాల్ మాత్రలు తీసుకునేవారికి గుండెపోటు..
కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ Ba.2 ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కేవలం 10 వారాల్లోనే 57 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్.. సబ్ వేరియంట్ BA.1 కంటే వేగంగా వ్యాపిస్తోంది.
దేశంలో మార్చి ఆరంభం నాటికి కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మహారాష్ట్ర, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లో థర్డ్ వేవ్ తీవ్రత గరిష్టానికి చేరిందని.. ఫిబ్రవరి చివరికి..
ఈ యాంటీ వైరల్ మాస్క్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచుతుంది. దీంతో మాస్కును ధరించే తినొచ్చు, తాగొచ్చు. ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో..
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం కొనసాగుతోంది. తాజాగా 45మంది కోవిడ్ బారిన పడ్డారు.
కరోనావైరస్ మూడో వేవ్ రెండో వేవ్ అంత ప్రమాదకరంగా లేదు కానీ, కేసులు మాత్రం విపరీతంగా వెలుగులోకి వచ్చాయి.
కరోనావైరస్ మహమ్మారి ఎవరినీ వదలడం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు కోవిడ్ నిర్ధారణ అయ్యింది.
శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.
హాస్టల్ ఖాళీ చేసి ఇళ్లకు వెళ్లిపోవాలని విద్యార్థులను కోరారు. క్లాసులు, పరీక్షలు అన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్టు వెల్లడించారు.