Home » coronavirus
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17,073 కరోనా కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. ఒక్క రోజులోనే 45 శాతం కేసులు పెరగడం గమనార్హం. గతవారం రోజుల్లోనే లక్ష కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
బుధవారం దేశవ్యాప్తంగా 7,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 4,31,97,522 కరోనా కేసులు నమోదుకాగా, 5,24,723 మంది కరోనాతో మరణించారు.
కొత్త వేరియంటే కారణమా.?
రాష్ట్రంలో నేటివరకు 7లక్షల 93వేల 672 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 88వేల 979 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 582 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.(Telangana Covid List Update)
2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.
దేశంలో కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా లెక్క చేయకుండా జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.(Jinping On ZeroCovid Policy)
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 3,275 మంది వైరస్ బారినపడినట్లు కేంద్రం వెల్లడించింది...
భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా 3వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా మంగళవారం కొత్త కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం...
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..