Home » coronavirus
ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్ - డింగ్ అంచనా ప్రకారం.. రాబోయే 90 రోజుల్లో చైనా జనాభాలో 60శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని, ప్రపంచ వ్యాప్తంగా 10శాతం మంది కరోనా లక్షణాలు కలిగి ఉంటారని వెల్లడించారు. దీనివల్ల చైనాలో మరణాల సంఖ్యసైతం భారీగా ఉంటుంద
దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,175కి తగ్గిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయని వివరించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,67,311కు చేరిందని త
దేశంలో కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వార�
భారత్ లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కనిపించాయి. దేశంలో XBB, వేరియంట్ కేసులు 70కి పైగా నమోదయ్యాయి.
భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.
మరో ప్రాణాంతక వైరస్ ను అమెరికా సైంటిస్టులు గుర్తించారు. ఖోస్తా-2 గా పిలిచే ఈ వైరస్ రష్యా గబ్బిలాల్లో కనుగొన్నారు. ఖోస్తా-2 వైరస్ కరోనా కంటే ప్రమాదకరం అని హెచ్చరించారు సైంటిస్టులు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్ట
చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మంద�
కేంద్ర గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,36,076 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల శాతం 0.30. రికవరీ రేటు 98.50గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4,36,89,989. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,557.
భారత్లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 96 వేలు దాటింది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 11వేల 793 కొత్త కేసులు నమోదు కాగా 27 మరణాలు సంభవించాయి. ఒకరోజు ముందుతో పోలిస్తే.. కొవిడ్ కొత్త కేసులు 30 శాతం తగ్గడం సంతోషించదగ్గ విశేషం.