Home » coronavirus
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
కరోనా వైరల్ చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో నుంచి వచ్చిందని ఆరోపణలు ఉన్న విషయం విదితమే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిపై గతంలో దర్యాప్తు చేపట్టింది.. కానీ ల్యాబ్ వివరాలు ఇచ్చేందుకు చైనా అంగీకరించలేదు. మరోసారి దర్యాప్తు చేసేందుకు ప్రపంచ ఆ�
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు
అసలే కరోనావైరస్ మహమ్మారి జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది చాలదన్నట్టు బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. దేశంలో ఈ ఏడాది తొలి బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఎఫ్లుఎంజా) మృతి నమోదైంది.
ఒకేసారి ఒకే వ్యక్తికి రెండు కరోనా వేరియంట్లు సోకింది. ఈ కేసు కొత్తగా భారత్లో వెలుగులోకి వచ్చింది. అసోంలోని ఓ డాక్టర్ ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడ్డారు.
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఎక్కువగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో
రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ కాస్త ఎక్కువగా నమోదయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వం విధించిన కర్ప్యూ ఫలితాలిస్తోంది.