Corrective action

    ఇంద్రకీలాద్రిపై దిద్దుబాటు చర్యలు..13 మందిని సస్పెండ్ చేసిన ఈవో

    February 23, 2021 / 11:16 AM IST

    Indrakeeladri 13 temple’s staff suspend : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈవో సురేష్‌బాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు వెలుగు చూశాయి. అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ గుర్తించిన 13 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేశారు. దీంతోపాటు మరింత మంది�

10TV Telugu News