Home » costlier
Mobile Phones : ఫోన్ల ధరలు పెరుగుతాయని ICEA వెల్లడిస్తోంది. ఫోన్ల డిస్ ప్లేలపై ప్రభుత్వం 10 శాతం దిగుమంతి సుంకం విధించడం వల్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 2016లో పరిశ్రమల అంగీకారంతో ప్రకటించిన దశలవారీ తయారీ పథకం (PMP) కింద తెరలపై
మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�
దేశంలో ఉల్లిధరలు భగ్గుమన్నాయి. ప్రతి వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేశాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల ఉల్లి లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కా�
వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద