costlier

    Mobile Phones ధరలు పెరుగుతాయి – ICEA

    October 3, 2020 / 09:18 AM IST

    Mobile Phones : ఫోన్ల ధరలు పెరుగుతాయని ICEA వెల్లడిస్తోంది. ఫోన్ల డిస్ ప్లేలపై ప్రభుత్వం 10 శాతం దిగుమంతి సుంకం విధించడం వల్ల ధరలు 3 శాతం పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. 2016లో పరిశ్రమల అంగీకారంతో ప్రకటించిన దశలవారీ తయారీ పథకం (PMP) కింద తెరలపై

    డబ్బులు డ్రా చేస్తున్నారా : ATM విత్ డ్రా ఛార్జీలు పెరుగుతాయా

    February 15, 2020 / 04:53 PM IST

    మీరు ATMలలో డబ్బులు డ్రా చేస్తున్నారా ? అయితే మీరు ఒక్క విషయం తెలుసుకోవాలి. ఇంటర్ ఛేంజ్ ఫీజును ప్రతి లావాదేవీకి పెంచబోతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఉచితంగా డ్రా చేసుకొనే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. తాజాగా..ఈ ఇంటర్ ఛేంజ్ ఫీజును పెంచాలని కోర�

    ఉల్లి ధర రూ.100 అంట : రెస్టారెంట్‌ ఫుడ్ మరింత ప్రియం

    November 29, 2019 / 11:03 AM IST

    దేశంలో ఉల్లిధరలు భగ్గుమన్నాయి. ప్రతి వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేశాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల ఉల్లి లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కా�

    బాదుడు షురూ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది

    September 1, 2019 / 02:54 PM IST

    వంట గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. నాన్ సబ్సిడీ సిలిండర్ పై ఏకంగా రూ.15.5 పెంచారు. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ ధరలు కేవలం దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే వర్తిస్తాయి. ప్రస్తుతం నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.574.5గా ఉంద

10TV Telugu News