Counting Live

    Huzurabad : బండి సంజయ్‌‌కు అమిత్ షా ఫోన్

    November 2, 2021 / 04:01 PM IST

    కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా..తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆరా తీశారు.

10TV Telugu News