Home » counting
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
దేశ రాజధాని ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రజలు ఎలాంటి తీర్పునిచ్చారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 2020, ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 8గంటలకు ఈవీఎంలను ఎన్నికల అధికారులు తెరవనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చ�
కరీంనగర్ మేయర్ పీఠంపై అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగరవేస్తామని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు 8 కార్పొరేషన్లలో ప్రజలు జైకొట్టారని.. కరీంనగర్ ప్ర
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. కారు స్పీడ్ కి అడ్డు లేదు. 120 మున్సిపాలిటీలకు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మున్సిపల్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలకు జరిగిన
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఫలితాల్లో కారు హవా కనిపించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో
తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా నడుస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకుపోతోంది. ఇప్పటివరకు 2 కార్పొరేషన్, 13 మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీ ఎన్నికల్లో వస్తున్న ఫలి�