Home » counting
ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు.
ఏపీ వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది.
ఇంతకు ముందు హైదరాబాద్ రావాలని చెప్పిన అభ్యర్థులను కూడా రావద్దని తాజా ఆదేశాల్లో తేల్చి చెప్పింది. రాత్రి 11:30కు హైదరాబాద్ కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు. తాజ్ కృష్ణా హోటల్లో రాత్రి బస చేయనున్నారు
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. బెంగాల్ రాష్ట్రంలోని 63,229 గ్రామ పంచాయతీల్లో అత్యధిక స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.....
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారీ బందోబస్తు మధ్య మంగళవారం పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మంగళవారం ఉదయం 8 గంటలకు పలు పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది....