country

    బీరు యోగా క్లాసెస్..ఆసక్తి చూపుతున్న యూత్

    January 23, 2021 / 09:22 AM IST

    Beer yoga classes : ఓ చేతిలో బీరు పట్టుకుని యోగా చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. యువత బీరు తాగుతూ…యోగా చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. నలుగురితో కలిసి హాయిగా..బీరు సిప్ చేస్తూ..యోగా చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికంతట�

    వారానికి మూడు రోజులు సెలవులు.. పార్లమెంటులో బిల్లుకు డిమాండ్!

    January 22, 2021 / 11:11 AM IST

    ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పని ఒత్తిడిని తగ్గించే ప్రయత్నాలను, పలు మార్గాలను ప్రభుత్వంలోని నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక నిర్ణయాలతో ప్రభుత్వాలు చట్టాలు చెయ్యాలనే డిమాండ్ వస్తోంది. లేటెస్ట్‌గా జపాన్‌లో ఉద్యోగులకు వారం�

    విదేశాల్లో భారతీయులే టాప్, అత్యధికంగా యుఏఈ

    January 22, 2021 / 08:22 AM IST

    India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో

    మోదీ నోట గురజాడ మాట : తెలుగులో సూక్తులు చెప్పిన మోడీ

    January 16, 2021 / 11:05 AM IST

    PM MODI Telugu Speech : మహా కవి గురజాడ అప్పారావును భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గుర్తు చేసుకున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వర్చువల్ విధానం ద్వారా..వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. �

    జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసిన WHO

    January 11, 2021 / 04:14 PM IST

    WHO’s colour-coded country map : ప్రపంచ ఆరోగ్య సంస్థ కశ్మీర్ విషయంలో పెద్ద తప్పును చేసింది. కరోనా మ్యాప్‌ను చూపించే క్రమంలో W.H.O జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లను ఇండియా మ్యాప్‌ నుంచి వేరు చేసింది. ఇప్పటికే కరోనా విషయంలో అనేక దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున�

    నాలుగు వ్యాక్సిన్‌లు చేస్తున్న ఏకైక దేశం మనదే!

    January 2, 2021 / 08:09 PM IST

    కరోనా వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం భారతదేశంలో ఇప్పటికే రెండు వ్యాక్సిన్లను సిఫారసు చేయగా.. మరెన్నో వ్యాక్సిన్లు వాడకానికి అనుమతి కోరాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా మరికొన్ని కంపెనీలు దరఖాస్తులు చేసుకోగా.. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్�

    దేశమంతా ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తాం: కేంద్ర మంత్రి

    January 2, 2021 / 02:17 PM IST

    Covid Dry Run: దేశవ్యాప్తంగా శనివారం కొవిడ్-19 వ్యాక్సినేషన్ కు సంబంధించి డ్రై రన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రాలన్నింటితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ దేశ రాజధానిలో వ

    చెక్ చెల్లింపులు SBI కొత్త రూల్, పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటీ ?

    December 30, 2020 / 04:16 PM IST

    SBI to implement new cheque payment system : నూతన సంవత్సరం రావడానికి కొద్ది గంటలే మాత్రమే ఉంది. రానున్న 2021 సంవత్సరంలో కొత్త కొత్త రూల్స్ రాబోతున్నాయి. పలు బ్యాంకులు కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త రూల్ ను జనవరి 01 నుంచి తీసుకొస్తోం�

    వామ్మో ధరలు : ఒక్క గుడ్డు రూ. 30, కిలో చక్కెర రూ. 104

    December 24, 2020 / 03:15 PM IST

    inflation wreaks havoc on pakistan rate : ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. అన్ని రకాల ఆహార పదార్థాల ధరలు భారీగా పెరుగుతుండడంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఓ గుడ్డు ధర రూ. 30, కిలో చక్కర ఏకంగా రూ. 104 పలుకుతుండడంతో ధరలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేజీ గోధుమలు రూ. 60,

    పరమశివుడిని చూపిస్తా రండి అంటున్న నిత్యానంద

    December 16, 2020 / 07:22 PM IST

    come my country – nithyananda : టు నైట్స్ త్రీ డేస్ వచ్చే వాళ్లను తీసుకెళుతా. ఒక్క పైసా తీయవద్దు..హ్యాపీగా చార్టెడ్ ఫ్లైట్‌లో జర్నీ చేయవచ్చు. ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చూసుకుంటాం. జస్ట్ మీరు వీసా కోసం అప్లై చేసుకోండి. మిగతా అంతా మేమే చూసుకుంటాం అంటున్నారు. ఫ్ర

10TV Telugu News