Home » country
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
భారత్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా..? పెరుగుతున్న కేసుల సంఖ్యే అందుకు సంకేతమా..? లాక్డౌన్ తర్వాత సాధారణ జీవనానికి అలవాటు పడ్డ ప్రజలు మళ్లీ నిబంధనల చట్రంలోకి వెళ్లక తప్పదా? గత ఏడు రోజులుగా పెరుగుతున్న కేసులను చూస్తే అవుననే అనిపిస్తోంద�
దేశంలో ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోతే.. వాటిని మూసివేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు గుప్పించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ. సోమవారం(మార్చి-8,2021)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోల్ కతాలో టీఎంసీ నిర్వహించిన ర్యాలీలో మమత పాల్గొన్నారు. నటీమణులు మరియు ప్రస్తుత టీఎంసీ అభ్యర్థు
Farmer Leaders Protest : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..రైతన్నలు చేస్తున్న ఉద్యమం 100వ రోజుకు చేరుకుంది. చట్టాలను వెనక్కి తీసుకోనంత వరకు తమ ఉద్యమం ఆపేది లేదని రైతు సంఘాలు తేల్చిచెబుతున్నాయి. గతేడాది నవంబర్
Rahul Gandhi పార్లమెంట్ వేదికగా కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని “హమ్ దో హమారో దో(మేము ఇద్దరం..మాకు ఇద్దరు)”అనే సిద్దాంతో నడిపిస్తున్నారని రాహుల్ విమర్శించారు. నోట్లరద్
Myanmar shuts down Internet : సైన్యం చేతిలో చిక్కిన మయన్మార్ ఇప్పుడు విలవిలలాడుతోంది.. రోజులు గడుస్తున్న కొద్ది తమ అసలు రూపం చూపిస్తున్నారు సైనిక నేతలు. ఒక్కోక్కటిగా ఆంక్షలు విధిస్తూ.. ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఫేస్బుక్ను బ్యాన్ చేసిన సైన
chakka jam : ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం ఉధృతమవుతోంది. వచ్చే శని, ఆదివారాల్లో భారీ నిరసనలకు రైతులు ప్లాన్ చేస్తున్నారు. ఘాజీపూర్ సరిహద్దుకు ప్రతి ఇంటి నుంచి ఒక్క రైతునైనా పంపాలని పశ్చిమ యూపీలోని వివిధ జిల్లాల్లో జరిగిన ఖాప్ పంచాయతీలు తీర్మ
Union Budget : ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే..బడ్జెట్ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే దానిలో కొన్ని మార్పులు చేశారు. గతంలో మార్చి నెలలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఫిబ్రవరి నెలకు మార్చారు. 2021, ఫిబ్రవరి 01�
Keeping Fruits With Traditional Method : పండ్లు, కూరగాయాలు, ఇతరత్రా తాజాగా ఉండాలంటే..ఎందులో పెడుతాం. ఫ్రిజ్ లో కదా. తాజాగా ఉండేందుకు తప్పనిసరిగా..ఫ్రిజ్ ను ఉపయోగిస్తుంటాం. వ్యాపారం చేసే వారు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తుంటారు. అయితే…ఓ ప్రాంత వాసులు మాత్రం…ఫ్రిజ్ �