Home » country
దేశవ్యాప్తంగా మరణ మృదంగం మ్రోగించిన కరోనా సెకండ్ వేవ్.. ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది. కరోనా మహమ్మారి వేగం మందగించగా.. కొత్త కేసులలో స్థిరమైన క్షీణత కనిపిస్తుంది. దేశంలో ప్రతిరోజూ 60వేల కంటే తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.
Biggest Vaccination Program in Hyderabad: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక అయ్యింది. కొవిడ్ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఐటీ ఉద్యోగుల ఛారిటీ సంస్థ భారీ కార్యక్రమాన్ని రూపొందించింది. మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్ర�
కరోనా కట్టడి, నివారణకు దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించాయి.
తెలంగాణను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
కరోనా వైరస్ తో ప్రజలు భయకంపితులవుతున్నారు. తగ్గుముఖం పడుతుందనుకున్న క్రమంలో..మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. గత సంవత్సరం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో..అలాంటి పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయి.
విమాన ప్రయాణ విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భోజన సేవలను నిలిపివేయాలని పౌర విమానయాన శాఖ 2021, ఏప్రిల్ 12వ తేదీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా నేటి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు.. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా.. 45 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.
భారత్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అత్యధికంగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ నిలిచింది.
అదే తోపులాట, అదే నిర్లక్ష్యం