court in Odisha

    మూడేళ్ల బాలికపై హత్యాచారం..నిందితుడికి మరణశిక్ష

    December 20, 2019 / 06:39 AM IST

    ముక్కుపచ్చలారని మూడేళ్ల పాపను అమానుషంగా అత్యాచారం చేసి చంపేసిన కామాంధుడికి కోర్టు మరణ శిక్షను విధించింది. కిరాతకమైన, క్షమించారని నేరం చేశాడని కోర్టు వ్యాఖ్యానించింది. అదనపు జిల్లా కోర్టు జడ్జి సునీల్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. అయితే.

10TV Telugu News