Home » Covaxin and Covishield
ఉత్తరప్రదేశ్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. యూపీ సిద్ధార్థ్నగర్ జిల్లాలోని ఓ పీహెచ్సీలో కోవిడ్ వ్యాక్సిన్ మిక్సింగ్ జరిగిపోయింది. రెండో డోసుకు వచ్చిన వారికి తొలి డోసులో వేసిన వ్యాక్సిన్ కాకుండా వేరేదిచ్చారు. ఈ ఘటన
18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్�