Home » covid 19
కరోనా సెకండ్ వేవ్ యువతను టార్గెట్ చేసిందా? మధ్య వయసులోనే ప్రాణాలు బలి తీసుకుంటోందా? ఇంటిని పోషించాల్సిన వారు కరోనా కాటుకు బలవుతున్నారా? ఆదుకునే వారు లేక కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయా? అంటే, అవును అనే సమాధానం వినిపిస్తుంది. అసలు కరోనా యువ�
కరోనా చికిత్సకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడ�
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇం
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతి మామూలుగా లేదు. సెకండ్ వేవ్ లో మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. వేగంగా వ్యాపిస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. విలయతాండవ�
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రత్యేకంగా పెద్దఎత్తున వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రెగ్యులర్ పోస్టులకు అదనంగా 20,792 మంది సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 17,901 మంది నియామకాలు పూర్తి కాగా మిగతా �
కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. సెలబ్రిటీలు, ప్రముఖులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. మహమ్మారి బారినపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. గంటల వ్యవధిలోనే మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన హైదరాబాద్లోని కాప్రా సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది.
కరోనా కష్ట కాలంలో ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ తన వంతు సాయం చేసింది. ఓ ఆస్పత్రికి 52 బెడ్లు సమకూర్చింది. అదీ సినిమా షూటింగ్ కోసం వేసిన ఆస్పత్రి సెట్కి సంబంధించిన బెడ్లు. ఇంకా స్ట్రెచర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, సెలైన్ స్టాండ్లు.. ఇలా సెట్లో భా
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహారెడ్డి) కరోనాకు బలైన సంగతి తెలిసిందే. తన టాక్ షో తో ఎంతో ఫేమస్ అయిన ఆయన... చివరగా కరోనా గురించే మాట్లాడారు. వైరస్ ఏమీ చేయదని అందరికీ భరోసానిచ్చారు. రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి యోగా చేయా