Home » covid 19
ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 80 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారు. పైగా వారంతా ఒకే ఆసుపత్రికి చెందిన వారే. అందులో ఒక శస్త్రచికిత్స నిపుణుడు మహమ్మారికి బలయ్యారు. అయినా ఆ ఆసుపత్రి వైద్యులు తన ధర్మం మరిచిపోకుండా కరోనా బాధితులకు చికిత్స
కరోనా గురించి డాక్టర్లు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంతమంది జనాలు మూఢనమ్మకాలతో, అంధ విశ్వాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచన చేయకుండా అపోహలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోన�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
భారత్ లో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. కొన్ని రోజులుగా 4లక్షలకు పైగా కేసులు, 4వేలకు పైగా మరణాలు నమోదవుతూ రాగా, ఈసారి నాలుగు లక్షలకు లోపే..
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
కరోనా రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వాళ్లలో కొద్దిమంది రోజుల వ్యవధిలోనే ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. మెరుగైన చికిత్స, ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం �
ప్రస్తుతం అందరికి కరోనా మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు ఉలిక్కిపడుతున్నారు. ఏ ఇద్దరు కూర్చున్నా డిస్కషన్ దాని గురించే. అంతగా, ఈ మహమ్మారి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా, కరోనా బారిన పడకుండా ఉండేందుకు కొందరు ఇంట్లో పలు చిట్కాలు పా
ఆసుపత్రుల్లో కరోనా రోగుల అడ్మిషన్ కు సంబంధించి కేంద్రం కీలక సవరణలు చేసింది. మహమ్మారి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ రోగులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కొవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరేందుకు పాజిటివ్ నిర్ధారణ పత్రం తప్పనిసరి కాదని వెల్ల�
Recovering From Corona : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్�