Home » covid 19
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్త కర్ఫ్యూకి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలో రేపటి(మే 5,2021) నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే నిత్యావసరాలు, వ్యాపారాల�
కరోనా మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇంకెన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గొప్ప నిర్ణయం తీసుకున�
కరోనా మహమ్మారి ఎందరో జీవితాలు, కుటుంబాలు, ఇళ్లలో తీరని విషాదాన్ని నింపుతోంది. తాజాగా.. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో శోకాన్ని నింపింది. పెళ్లి పీటలెక్కాల్సిన యువతి వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం షాక్లోకి
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా సోకగా.. తాజాగా చెన్నై జట్టు శిబిరంలో కేసులు వెలుగుచూశాయి.
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై దృష్టి సారించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో సరిపడ ట్యాంకర్లు లేవని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కంటైనర్ ట్యాంకర్ల కొనుగోలుకు సీఎం జగన్ అనుమతి
Corona Positive : కరోనావైరస్ మహమ్మారి.. కళ్ల ముందే ప్రాణాలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. మన ఇంట్లో వాళ్లే అయినా.. వారికి కరోనా అని తెలిస్తే చాలు అటు వైపు కూడా వెళ్లే సాహసం చెయ్యడం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ కూతురు ధైర్యం చేసింద�
ఐపీఎల్కు సైతం కరోనా సెగ తగిలింది. ఇద్దరు ప్లేయర్లు కోవిడ్ బారిన పడ్డారు. దీంతో నేడు(మే 3,2021) జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. రాత్రి 7.30 గంటలకు ఆర్సీబీ, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించగా కోల్�
కరోనావైరస్ మహమ్మారి కారణంగా మరో రాజకీయ ప్రముఖుడు కన్నుమూశారు. మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి (69) కరోనాతో చనిపోయారు. విశాఖలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కొవిడ్ బారిన పడిన
Corona Drinking Water : కరోనా…కరోనా..కరోనా.. ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే చర్చ. అంతలా మన జీవితాలను ప్రభావితం చేసింది ఈ మహమ్మారి. ఏడాది క్రితం వెలుగుచూసిన మహమ్మారి.. ఇంకా వెంటాడుతూనే ఉంది. మనుషుల ప్రాణాలు తీస్తూనే ఉంది. దీంతో కరోనా పీడ ఎ
కరోనా భయంతో శానిటైజర్ వాడకం మొదలైంది. తెగ వాడేస్తున్నారు. అయితే, శానిటైజర్ అతిగా వాడితే ప్రమాదమా? ఆరోగ్యానికి హానికరమా? అసలు వీటిని ఎప్పుడు వాడాలి?