Home » covid 19
తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుత
వ్యాక్సిన్ వచ్చినా.. టీకా సరఫరాలో ధనిక దేశాల ఏకపక్ష వైఖరి కారణంగా పేద దేశాల్లో ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొవిడ్-19 టీకాపై పేటెంట్ హక్కులు విధించడం వల్లే ఈ పరిస్థితులు దాపురించాయని, వాటిని మాఫీ చేయాలంటూ పెద్దఎత్తున డిమా�
కరోనా రోగులకు పెయిన్ కిల్లర్స్ తో ప్రమాదం పొంచి ఉందా? నొప్పిని తగ్గించే ఆ మాత్రలు కరోనాను మరింత తీవ్రం చేస్తాయా? అంటే.. అవుననే అంటోంది భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్). కరోనా బారిన పడ్డ సమయంలో పెయిన్ కిల్లర్స్ వినియోగం విషయంలో కీలక విషయాన్�
మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వనున్నారు. ఈ పరిస్థితుల్లో పలు సందేహాలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధానమైన సందేహం... టీకా తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు తీసుకోకపోతే ఏమవుతుంది? ఎక్క�
కాగా, కరోనా వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించిందని ఇన్నాళ్లూ భావించాం. దాని బారినపడని ఊరే లేదని, మనిషే లేడని అనుకున్నాం. కానీ, ఆ ఆదివాసీ గ్రామాలు, గూడెల్లో ఒక్క కరోనా కేసు కూడా లేదంటే నమ్ముతారా. అక్కడి ప్రజలకు కరోనా భయమే లేదు.. మాస్కులు, శానిటైజర్ల �
మాస్కుల విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన సందేహం.. వాడిన మాస్కుని ఉతకొచ్చా? లేదా? చాలామందికి ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తిరుపతిని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు నగర పాలక కమిషనర్ గిరీషా. తిరుపతి కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు ఉండటంతో మొత్తం పట్టణాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. వైరస్ కట్టడి బాధ్యతను ప్రజలే తీసుకోవాలన్నారు
విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. చెట్లతో పచ్చగా కళకళలాడుతున్న ఓ పబ్లిక్ పార్కుని ఏకంగా శ్మశాన వాటికగా మార్చేశారు అధికారులు. ఆ పార్కులో మృతదేహాల ఖననంతో పాటు దహనం చేసేందుకు ప్రత్యేక ఏర్పా�
Mini Lockdown : అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంక్షలకు మరింత పదును పెట్టింది. దేశంలో మినీ లాక్ డౌన్ లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత వారం ర