Home » covid 19
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది.
కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్ ఒక్క డోస్ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్ వ్యూహాన్ని
ఆక్సిజన్ బెడ్ కు రూ.6వేల 500 మాత్రమే చార్జ్ చేయాలి. అదే వెంటిలేటర్ తో కూడిన ఐసీయూకి అయితే..16వేలు మాత్రమే చార్జి చేయాలి.. కరోనా రోగులకు చికిత్సలు అందించే ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు ఇవి.
కరోనావైరస్ మహమ్మారి ఎంత ప్రమాదకారో మరోసారి ప్రూవ్ అయ్యింది. పేదలు, ధనికులు.. చిన్న, పెద్ద.. సామాన్యుడు, సెలెబ్రిటీ.. అనే తేడా లేదు... కరోనా మహమ్మారి అందరినీ కాటేస్తోంది. ఈ వైరస్ మనుషుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. తాజాగా.. ఉక్కులాంటి మనిషిని సైతం కరో
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. మరోసారి పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 30,2021) హెల్త్ బులిటెన్లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్�
ప్రస్తుతం యావత్ ప్రపంచానికి కరోనా భయం పట్టుకుంది. కరోనా పేరు వినిపిస్తే చాలు నిద్రలోనూ ఉలిక్కిపడి లేస్తున్నారు. కోవిడ్ దెబ్బకు జనాలు ప్రాణభయంతో బతుకుతున్నారు. అయితే కరోనా ప్రాణాంతకం కాదు, సరైన సమయంలో ట్రీట్ మెంట్ తీసుకుంటే, మనోధైర్యంతో ఉం�
మహమ్మారి ఒకటే.. కానీ, రూపాలు మాత్రం అనేకం.. అవునే.. కరోనావైరస్ మహమ్మారి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు
తెలంగాణలో లాక్ డౌన్ పెట్టడం సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదా? ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆలోచిస్తున్నారా? మరి కరోనా కట్టడికి సీఎం కేసీఆర్ ఏం చేయనున్నారు?
కరోనా సునామీ కారణంగా దేశంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అనేక ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా నిత్యం పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆక్సిజన్ కొరత సమస్యని పరిష్కరించేందుకు �
కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.