Home » covid 19
రెండు వారాలుగా కరోనా వ్యాప్తి తగ్గుతూ ఉందని రికార్డులు చెప్తున్నారు. ఫిబ్రవరి నెల మధ్యలో 1.38గా ఉన్న వ్యాప్తి..
ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.
కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా మాస్కులు వాడుతున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? తప్పు ఎక్కడ జరుగుతోంది? మాస్కుల విషయంలో మనం చేస్తున్న పొరపాట్లు ఏంటి? కరోనాను ఎదుర్కొనే అంశంలో మనం చేస్తున్న తప్పులు ఏంటి? �
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రేపటి(ఏప్రిల్ 24,2021) నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి
కరోనా కేసుల భారీగా పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్కు భారీ డిమాండ్ ఏర్పడింది. తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక శ్వాస అందక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రాణవాయువు అందక కొందరు ప్రాణాలు కోల్పోతున్న�
మన దేశంలోనూ పెద్ద ఎత్తున టీకా కార్యక్రమం నడుస్తోంది. ఈ క్రమంలో పలు సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు, భయాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో ఒక ప్రధాన సందేహం.. కరోనా నుంచి కోలుకున్న వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? లేదా? ఇప్పుడు అందర
రోడ్డుపై ఆక్సిజన్ సిలిండర్ తో కూలబడ్డ అవ్వ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా ఈ స్థితికి చేర్చింది అంటూ అంతా వాపోతున్నారు. కరోనా సునామీ మన దేశాన్ని ముంచెత్తిన వేళ.. ఆక్సిజన్ కొరత వేధిస్తున్న సమయాన.. ఆ ఫొటో హాట్ టాపిక్ గా మారి
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసి దాని ఊపిరి తీసేపనిలో కేంద్రం ఉంటే.. అదే స్టీల్ ప్లాంట్ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్రానికే ఊపిరి అందిస్తోంది. ఎంతోమంది కరోనా రోగులకు ప్రాణదానం చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశ వ్యా�
Oxygen Levels : రక్తంలో పడిపోయిన ఆక్సిజన్ లెవల్స్ను కరోనా రోగులు సింపుల్గా ఇంట్లోనే పెంచుకోవచ్చా? బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? బలంగా ఊపిరి పీల్చి వదలడం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయా? దేశంలో కరోనా సునామీ వ�
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి సునామీ సృష్టిస్తోంది. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. తాజాగా ఏకంగా 10వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టెన్త్ పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు లేకుండ�